ఫిబ్రవరిలో ఒమన్కి వచ్చిన 71,000 మంది క్రూజ్ విజిటర్స్
- April 06, 2018
మస్కట్: ఫిబ్రవరిలో ఒమన్కి 71,000 మంది క్రూయిజ్ షిప్ విజిటర్స్ వచ్చారు. ఈ విషయాన్ని ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. తన తాజా టూరిజం ఇండెక్స్లో ఈ వివరాల్ని ఎన్సిఎస్ఐ పొందుపర్చింది. క్రూయిజ్ టూరిజంకి సంబంధించి ఒమన్కి పూర్తి సామర్థ్యం వుంది. అలాగే విజిటర్స్ ఒమన్ని భద్రత పరంగా అత్యంత మేలైన ప్రాంతంగా భావిస్తుంటారు. దానికి క్రూయిజ్ ఓ అందమైన మార్గంగా ఎంచుకుంటుంటారని ట్రావెల్ ఏజెంట్ ఒకరు చెప్పారు. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సైతం, పర్యాటకుల్ని ఆకర్షించేందుకోసం పలు వాటర్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ని అందుబాటులో వుంచింది. డైవింగ్, సర్ఫిస్త్రంగ్ వంటివి సుల్తానేట్లోని సుల్తాన్ కబూస్ పోర్ట్, ఖసబ్ పోర్ట్, సలాలా పోర్ట్ క్రూయిజర్స్కి అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







