తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- April 06, 2018
నిరుద్యోగులకు రాష్ట్ర హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి శుభవార్త అందించారు. త్వరలో 4 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అయన వెల్లడించారు. ఇందులో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీష్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







