ఒమన్లో సుల్తాన్ కుబూస్ మాస్క్ ప్రారంభం
- April 06, 2018
మస్కట్: షినాస్ ప్రాంతంలో సుల్తాన్ కుబూస్ మాస్క్ని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి ప్రారంభించారు. ఇమామ్ ఖాలిద్ బిన్ సైద్ బిన్ అమెర్ అల్ యహ్యాయి నేతృత్వంలో శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. 2,592 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మెయిన్ ప్రేయర్ హాల్ ఇందులో వుంది. పబ్లిక్ లైబ్రరీ వంటి సౌకర్యాలను కూడా కల్పించారు. ఇస్లామిక్ ఇన్స్క్రిప్షన్స్, ఖురానిక్ వెర్సెస్తో ప్రేయర్ హాల్ని అందంగా తీర్చిదిద్దారు. 24.561 డయామీటర్తో, 35.6 మీటర్ల పొడవైన డోమ్ని కలిగి వుంది ఈ మాస్క్.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







