మెరైన్ యూనిట్ను ప్రారంభించిన జపాన్
- April 07, 2018
టోక్యో : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శనివారం మొదటి మెరైన్ యూనిట్ను ప్రారంభించింది. తూర్పు చైనా సముద్రంలోని జపాన్ దీవులను ఆక్రమించేవారిని ఎదు ర్కొనేందుకు ఈ యూనిట్ను క్రియాశీలం చేసింది. కియుషు దీవిలోని సైనిక స్థావరం వద్ద జరిగిన కార్యక్రమంలో యూని ట్కి చెందిన 1500 మంది సభ్యులు పాల్గొన్నారు. జపాన్ చుట్టుపక్కల గల రక్షణ, భద్రతా పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఉప రక్షణ మంత్రి తొమి హిరో యన్ మాటో తెలిపారు. ఒకవేళ దురాక్రమణదారులు దాడికి దిగితే ఎలా స్పందిస్తారో తెలియచేసేలా బలగాలు 20నిముషాల పాటు మాక్ ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







