మెరైన్ యూనిట్ను ప్రారంభించిన జపాన్
- April 07, 2018
టోక్యో : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శనివారం మొదటి మెరైన్ యూనిట్ను ప్రారంభించింది. తూర్పు చైనా సముద్రంలోని జపాన్ దీవులను ఆక్రమించేవారిని ఎదు ర్కొనేందుకు ఈ యూనిట్ను క్రియాశీలం చేసింది. కియుషు దీవిలోని సైనిక స్థావరం వద్ద జరిగిన కార్యక్రమంలో యూని ట్కి చెందిన 1500 మంది సభ్యులు పాల్గొన్నారు. జపాన్ చుట్టుపక్కల గల రక్షణ, భద్రతా పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఉప రక్షణ మంత్రి తొమి హిరో యన్ మాటో తెలిపారు. ఒకవేళ దురాక్రమణదారులు దాడికి దిగితే ఎలా స్పందిస్తారో తెలియచేసేలా బలగాలు 20నిముషాల పాటు మాక్ ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









