ఫేక్ లోగోస్తో గ్యాస్ సిలెండర్స్: ఇద్దరి అరెస్ట్
- April 09, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఫేక్ లోగోస్తో గ్యాస్ సిలెండర్స్ని విక్రయించిన నేరానికిగాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమిరేట్స్ గ్యాస్ కంపెనీ లేబుల్ని తయారు చేసి, ఆ లోగోపై 35 గ్యాస్ సిలెండర్స్ని నిందితులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. వీరిలో ఒకరు ట్రక్ డ్రైవర్ కాగా, మరొకరు సేల్స్మెన్. గ్యాస్ సిలెండర్స్ని తరలించేందుకు వినియోగించే రెండు ట్రక్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలెండర్స్ని తరలిస్తుండగా వీరిని ఎమిరేట్స్ గ్యాస్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్, ఫ్రోజెన్ మాంసాన్ని తరలించేందుకు ఉపయోగించే వాహనంలో నిందితులు గ్యాస్ సిలెండర్స్ని తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి, పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









