ఫేక్ లోగోస్తో గ్యాస్ సిలెండర్స్: ఇద్దరి అరెస్ట్
- April 09, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఫేక్ లోగోస్తో గ్యాస్ సిలెండర్స్ని విక్రయించిన నేరానికిగాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమిరేట్స్ గ్యాస్ కంపెనీ లేబుల్ని తయారు చేసి, ఆ లోగోపై 35 గ్యాస్ సిలెండర్స్ని నిందితులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. వీరిలో ఒకరు ట్రక్ డ్రైవర్ కాగా, మరొకరు సేల్స్మెన్. గ్యాస్ సిలెండర్స్ని తరలించేందుకు వినియోగించే రెండు ట్రక్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలెండర్స్ని తరలిస్తుండగా వీరిని ఎమిరేట్స్ గ్యాస్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్, ఫ్రోజెన్ మాంసాన్ని తరలించేందుకు ఉపయోగించే వాహనంలో నిందితులు గ్యాస్ సిలెండర్స్ని తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి, పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







