బహ్రెయిన్ చేరుకున్న మార్సెలో లిప్పి
- April 10, 2018
మనామా: 2006 ఇటలీ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ మార్సెలో లిప్పి బహ్రెయిన్ చేరుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ హజ్, మార్సెల్లో లిప్పికి ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ విభాగంలో మంచి వక్తగా పేరున్న మార్సెల్లో లిప్పి రాక తమకెంతో ఆనందంగా వుందని ఆయన తెలిపారు. ఫస్ట్ అరబ్ కాన్ఫరెన్స్ (స్పోర్ట్స్)లో మార్సెల్లో లిప్పి ప్రధాన స్పీకర్. ప్రస్తుతం చైనా నేషనల్ టీమ్కి మార్సెల్లో లిప్పి మేనేజర్గా వున్నారు. జులై 2004 నుంచి జులై 2006 వరకు ఇటలీ టీమ్కి ఆయన మెయిన్ కోచ్గా పనిచేశారు. 2016 ఎఫ్ఐఎఫ్ఎ టైటిల్ విజేతగా ఇటలీ నిలిచిన సంగతి తెల్సిందే. ఫుట్బాల్ హిస్టరీలో లిప్పి మోస్ట్ సక్సెస్ఫుల్ మేనేజర్గా పేరు ప్రఖ్యాతులందుకుంటున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







