బహ్రెయిన్ చేరుకున్న మార్సెలో లిప్పి
- April 10, 2018
మనామా: 2006 ఇటలీ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ మార్సెలో లిప్పి బహ్రెయిన్ చేరుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ హజ్, మార్సెల్లో లిప్పికి ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ విభాగంలో మంచి వక్తగా పేరున్న మార్సెల్లో లిప్పి రాక తమకెంతో ఆనందంగా వుందని ఆయన తెలిపారు. ఫస్ట్ అరబ్ కాన్ఫరెన్స్ (స్పోర్ట్స్)లో మార్సెల్లో లిప్పి ప్రధాన స్పీకర్. ప్రస్తుతం చైనా నేషనల్ టీమ్కి మార్సెల్లో లిప్పి మేనేజర్గా వున్నారు. జులై 2004 నుంచి జులై 2006 వరకు ఇటలీ టీమ్కి ఆయన మెయిన్ కోచ్గా పనిచేశారు. 2016 ఎఫ్ఐఎఫ్ఎ టైటిల్ విజేతగా ఇటలీ నిలిచిన సంగతి తెల్సిందే. ఫుట్బాల్ హిస్టరీలో లిప్పి మోస్ట్ సక్సెస్ఫుల్ మేనేజర్గా పేరు ప్రఖ్యాతులందుకుంటున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!