బహ్రెయిన్ చేరుకున్న మార్సెలో లిప్పి
- April 10, 2018
మనామా: 2006 ఇటలీ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ మార్సెలో లిప్పి బహ్రెయిన్ చేరుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ హజ్, మార్సెల్లో లిప్పికి ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ విభాగంలో మంచి వక్తగా పేరున్న మార్సెల్లో లిప్పి రాక తమకెంతో ఆనందంగా వుందని ఆయన తెలిపారు. ఫస్ట్ అరబ్ కాన్ఫరెన్స్ (స్పోర్ట్స్)లో మార్సెల్లో లిప్పి ప్రధాన స్పీకర్. ప్రస్తుతం చైనా నేషనల్ టీమ్కి మార్సెల్లో లిప్పి మేనేజర్గా వున్నారు. జులై 2004 నుంచి జులై 2006 వరకు ఇటలీ టీమ్కి ఆయన మెయిన్ కోచ్గా పనిచేశారు. 2016 ఎఫ్ఐఎఫ్ఎ టైటిల్ విజేతగా ఇటలీ నిలిచిన సంగతి తెల్సిందే. ఫుట్బాల్ హిస్టరీలో లిప్పి మోస్ట్ సక్సెస్ఫుల్ మేనేజర్గా పేరు ప్రఖ్యాతులందుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







