మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్

- April 10, 2018 , by Maagulf
మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ టిక్కెట్ కేటాయింపు విషయంలో చర్చజరుగుతోంది. మండ్య నియోజక వర్గం నుంచి అంబరీష్ పోటీ చేయవలసి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను పోటీ చేయలేనని తన స్థానంలో భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం సుమలతకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుమలతకు టికెట్ గ్రాంట్ చేశారు. దీంతో సుమలత రాజకీయ బరిలోకి దిగడం ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com