మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్
- April 10, 2018
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ టిక్కెట్ కేటాయింపు విషయంలో చర్చజరుగుతోంది. మండ్య నియోజక వర్గం నుంచి అంబరీష్ పోటీ చేయవలసి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను పోటీ చేయలేనని తన స్థానంలో భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం సుమలతకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుమలతకు టికెట్ గ్రాంట్ చేశారు. దీంతో సుమలత రాజకీయ బరిలోకి దిగడం ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..