రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!
- April 11, 2018
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి కాంపౌండ్ నుంచి మరే సినిమా రాలేదు. అయితే రాంచరణ్, ఎన్టీఆర్లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరెకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు నానీ రోల్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు ఆ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్,చరణ్ లకు సంబంధించిన చిత్రమని చెప్పారు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు నానీ పై విధంగా స్పందించాడు. అయితే రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని, ఆ అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!







