ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం
- April 12, 2018
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు, మరి కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న బంద్ జరపనున్నట్లు సాధన సమితి స్పష్టం చేసింది. ఈ బంద్కు వైసీపి, జనసేన పార్టీల మద్దతు కూడా లభించిందని తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు