ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం
- April 12, 2018
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు, మరి కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న బంద్ జరపనున్నట్లు సాధన సమితి స్పష్టం చేసింది. ఈ బంద్కు వైసీపి, జనసేన పార్టీల మద్దతు కూడా లభించిందని తెలిపాయి.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







