దుబాయ్: ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష
- April 12, 2018యూఏఈలో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ళ జైలుశిక్ష పడింది. 200 మిలియన్ డాలర్ల చీటింగ్ కేసులో ఈ శిక్ష విధిస్తూ దుబాయి స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, మరియు రేయాన్ డీసౌజాలకి న్యాయమూర్తి 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. వీరు ఎసెన్షియల్ ఫారెక్స్ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారంటూ దుబాయి న్యాయస్థానం నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు