మస్కట్:మోసం కేసులో మహిళ అరెస్ట్
- April 12, 2018
మస్కట్: ఓ వ్యక్తిని మోసం చేసి 7000 డాలర్లు దోచేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికీ, నిందితురాలికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యిందని పేర్కొన్న పోలీసులు, పెళ్ళి చేసుకుంటానంటూ బాధితుడ్ని, నిందితురాలు ఒప్పించిందని వివరించారు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం 7,000 ఒమన్ రియాల్స్ని నిందితురాలు, బాధితుడి నుంచి గుంజుకుందని చెప్పారు పోలీసులు. మరో కేసులో, కారు అద్దాల్ని పగలగొట్టి, 8,000 ఒమన్ రియాల్స్ దొంగిలించిన దొంగని అరెస్ట్ చేశారుఉ పోలీసులు. మాబెల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







