మస్కట్:మోసం కేసులో మహిళ అరెస్ట్
- April 12, 2018
మస్కట్: ఓ వ్యక్తిని మోసం చేసి 7000 డాలర్లు దోచేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికీ, నిందితురాలికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యిందని పేర్కొన్న పోలీసులు, పెళ్ళి చేసుకుంటానంటూ బాధితుడ్ని, నిందితురాలు ఒప్పించిందని వివరించారు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం 7,000 ఒమన్ రియాల్స్ని నిందితురాలు, బాధితుడి నుంచి గుంజుకుందని చెప్పారు పోలీసులు. మరో కేసులో, కారు అద్దాల్ని పగలగొట్టి, 8,000 ఒమన్ రియాల్స్ దొంగిలించిన దొంగని అరెస్ట్ చేశారుఉ పోలీసులు. మాబెల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!