మస్కట్:మోసం కేసులో మహిళ అరెస్ట్
- April 12, 2018మస్కట్: ఓ వ్యక్తిని మోసం చేసి 7000 డాలర్లు దోచేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికీ, నిందితురాలికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యిందని పేర్కొన్న పోలీసులు, పెళ్ళి చేసుకుంటానంటూ బాధితుడ్ని, నిందితురాలు ఒప్పించిందని వివరించారు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం 7,000 ఒమన్ రియాల్స్ని నిందితురాలు, బాధితుడి నుంచి గుంజుకుందని చెప్పారు పోలీసులు. మరో కేసులో, కారు అద్దాల్ని పగలగొట్టి, 8,000 ఒమన్ రియాల్స్ దొంగిలించిన దొంగని అరెస్ట్ చేశారుఉ పోలీసులు. మాబెల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు