స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- April 12, 2018
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్ని స్మగ్లింగ్ చేయడం వంటి నేరాలకు సంబంధించి ముగ్గురు వలసదారుల్ని సుల్తానేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఓ కేసులో ఇద్దరు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ లివా కోస్ట్లో అరెస్ట్ చేశారు. వీరిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించారు. మరో కేసులో బిద్బిద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ని వియ్రిస్తుండడం, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడటం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. స్మగ్లింగ్ బోట్ ద్వారా మనుషుల్ని సుల్తానేట్లోకి తీసుకురావడం, డ్రగ్స్ని సైతం తీసుకురావడం చేస్తున్నారని నిందితుల గురించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. అల్ దఖ్లియా గవర్నరేట్ పోలీస్ నాయకత్వంలో యాంటీ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ డిపార్ట్మెంట్ ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









