ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి
- April 13, 2018
అస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహ్మాన్ ను రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు వరించాయి.. తమిళం మూవీ కాట్రూ వెలియదై కి సంగీత దర్శకత్వం వహించిన ఎ ఆర్ రెహ్మాన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, బాలీవుడ్ మూవీ మామ్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిచినందుకు గానూ ఆయనకు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీత దర్శకుడిగానూ అవార్డుల లభించాయి.. ఇక ఉత్తమ గాయకుడిగా జేసుదాసుకి, ఉత్తమ గాయని అవార్డు సాషా తిరుపతికి వచ్చాయి.. ఈ 65వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







