ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి
- April 13, 2018
అస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహ్మాన్ ను రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు వరించాయి.. తమిళం మూవీ కాట్రూ వెలియదై కి సంగీత దర్శకత్వం వహించిన ఎ ఆర్ రెహ్మాన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, బాలీవుడ్ మూవీ మామ్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిచినందుకు గానూ ఆయనకు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీత దర్శకుడిగానూ అవార్డుల లభించాయి.. ఇక ఉత్తమ గాయకుడిగా జేసుదాసుకి, ఉత్తమ గాయని అవార్డు సాషా తిరుపతికి వచ్చాయి.. ఈ 65వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









