ఏ.ఆర్.ఆర్ కు 2 అవార్డులు..ఉత్తమ గాయకుడిగా జేసుదాస్,గాయనిగా సాషా తిరుపతి
- April 13, 2018
అస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహ్మాన్ ను రెండు జాతీయ ఫిల్మ్ అవార్డులు వరించాయి.. తమిళం మూవీ కాట్రూ వెలియదై కి సంగీత దర్శకత్వం వహించిన ఎ ఆర్ రెహ్మాన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, బాలీవుడ్ మూవీ మామ్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిచినందుకు గానూ ఆయనకు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీత దర్శకుడిగానూ అవార్డుల లభించాయి.. ఇక ఉత్తమ గాయకుడిగా జేసుదాసుకి, ఉత్తమ గాయని అవార్డు సాషా తిరుపతికి వచ్చాయి.. ఈ 65వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







