అమెరికాలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రవాస తెలుగువారు
- April 13, 2018
అమెరికాలోని వర్జీనియాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCS ఉగాది వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగువారు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఉగాదివేడుకల్లో 250మంది చిన్నారులు రకరకాల డ్యాన్స్ లు, కార్యక్రమాలతో అందరిని ఆట్టకున్నారు. మ్యూజిక్, శివారెడ్డి మిమిక్రీ ఎన్నారైలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొని వేడుకలను విజయవంతం చేసి ప్రతిఒక్కరికి GWTCS ప్రెసిడెంట్ మన్నె సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









