అమెరికాలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రవాస తెలుగువారు
- April 13, 2018
అమెరికాలోని వర్జీనియాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCS ఉగాది వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగువారు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఉగాదివేడుకల్లో 250మంది చిన్నారులు రకరకాల డ్యాన్స్ లు, కార్యక్రమాలతో అందరిని ఆట్టకున్నారు. మ్యూజిక్, శివారెడ్డి మిమిక్రీ ఎన్నారైలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొని వేడుకలను విజయవంతం చేసి ప్రతిఒక్కరికి GWTCS ప్రెసిడెంట్ మన్నె సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







