సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం
- April 13, 2018![1 సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం](https://www.maagulf.com/godata/articles/201804/syr_1523683510.jpg)
సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతమయ్యాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రసాయన ఆయుధాలను టార్గెట్ చేసుకుని.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత వారం డమాకస్ సమీపంలో జరిగిన రసాయన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. తాజా దాడులు చేసింది అమెరికా. అమాయకుల ప్రాణం తీస్తున్న సిరియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వొద్దంటూ రష్యాను ఇదివరకే హెచ్చరించిన ట్రంప్.. సహకరిస్తే, అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే, క్షిపణి దాడులను ఉధృతం చేశారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..