సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం
- April 13, 2018
సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతమయ్యాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రసాయన ఆయుధాలను టార్గెట్ చేసుకుని.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత వారం డమాకస్ సమీపంలో జరిగిన రసాయన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. తాజా దాడులు చేసింది అమెరికా. అమాయకుల ప్రాణం తీస్తున్న సిరియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వొద్దంటూ రష్యాను ఇదివరకే హెచ్చరించిన ట్రంప్.. సహకరిస్తే, అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే, క్షిపణి దాడులను ఉధృతం చేశారు.
తాజా వార్తలు
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!







