సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతం
- April 13, 2018సిరియాపై అమెరికా క్షిపణి దాడులు ఉధృతమయ్యాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రసాయన ఆయుధాలను టార్గెట్ చేసుకుని.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. గత వారం డమాకస్ సమీపంలో జరిగిన రసాయన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. తాజా దాడులు చేసింది అమెరికా. అమాయకుల ప్రాణం తీస్తున్న సిరియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వొద్దంటూ రష్యాను ఇదివరకే హెచ్చరించిన ట్రంప్.. సహకరిస్తే, అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే, క్షిపణి దాడులను ఉధృతం చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్