మీడియా సిటీ వద్ద ఫ్రీ బస్
- April 14, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్లో ప్రయాణీకుల అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. దుబాయ్ మీడియా సిటీ వద్ద ఆదివారం నుంచి ఉచితంగా బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలపాటు ఈ బస్ ఉచితంగానే ప్రయాణీకులకు అందుబాటులో వుండనుంది. ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అహ్మద్ బహ్రూెజియాన్ మాట్లాడుతూ, ఆర్టిఎ చేపడ్తున్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒకటని, దుబాయ్ ఫ్యూచర్ యాక్సెలరేటర్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నఖీల్ హార్బర్, టవర్ స్టేషన్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్, దుబాయ్ కమర్షియల్ బ్యాంక్, అరోరా టవర్ వంటి ప్రాంతాల్ని దుబాయ్ మీడియా సిటీతోపాటు ప్రత్యేకంగా గుర్తించామని అక్కడి ప్రయాణీకుల మూమెంట్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









