ఫైనల్లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్
- April 14, 2018కామన్వెల్త్ బాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో పోరాడి ఓడాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్. మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వితో జరిగిన మ్యాచ్లో 21-19, 14-21, 14-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడి మొదటి సెట్ను గెలుచుకున్న శ్రీకాంత్.. అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. రెండో సెట్లో పుంజుకున్న లీ చాంగ్.. మూడో సెట్లోనూ దూకుడుగా ఆడి మ్యాచ్ను గెలిచాడు. కామన్వెల్త్లో గోల్డ్ను కొట్టాడు. ఫైనల్లో పరాజయం పాలైన శ్రీకాంత్కు రజత పతకం దక్కింది.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!