ఫైనల్లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్
- April 14, 2018
కామన్వెల్త్ బాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో పోరాడి ఓడాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్. మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వితో జరిగిన మ్యాచ్లో 21-19, 14-21, 14-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడి మొదటి సెట్ను గెలుచుకున్న శ్రీకాంత్.. అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. రెండో సెట్లో పుంజుకున్న లీ చాంగ్.. మూడో సెట్లోనూ దూకుడుగా ఆడి మ్యాచ్ను గెలిచాడు. కామన్వెల్త్లో గోల్డ్ను కొట్టాడు. ఫైనల్లో పరాజయం పాలైన శ్రీకాంత్కు రజత పతకం దక్కింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







