ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది..కంగన
- April 15, 2018
సామాజిక మాధ్యమాలు వాడకపోవడంపై బాలీవుడ్ క్వీన్ కంగన వివరణ ఇచ్చారు. ''అనేక కారణాల వల్ల నేను సోషల్ మీడియా వేదికలపైకి రాలేదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది.'' అని కంగన అన్నారు. 'ఖాతాను ప్రారంభించండి.. దాని నిర్వహణ మేం చూసుకుంటాం' అని కొన్ని బ్రాండ్స్ నిర్వాహకులు కూడా చెప్పారని కంగన వెల్లడించారు. ''సోషల్ మీడియాలో ఉంటే నిజాయతీగా లేకుండా.. లక్షల మంది అభిమానులతో తప్పుడు బంధాలు సృష్టించుకుని, వారిని మోసం చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది' అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







