ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది..కంగన
- April 15, 2018
సామాజిక మాధ్యమాలు వాడకపోవడంపై బాలీవుడ్ క్వీన్ కంగన వివరణ ఇచ్చారు. ''అనేక కారణాల వల్ల నేను సోషల్ మీడియా వేదికలపైకి రాలేదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది.'' అని కంగన అన్నారు. 'ఖాతాను ప్రారంభించండి.. దాని నిర్వహణ మేం చూసుకుంటాం' అని కొన్ని బ్రాండ్స్ నిర్వాహకులు కూడా చెప్పారని కంగన వెల్లడించారు. ''సోషల్ మీడియాలో ఉంటే నిజాయతీగా లేకుండా.. లక్షల మంది అభిమానులతో తప్పుడు బంధాలు సృష్టించుకుని, వారిని మోసం చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది' అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









