ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది..కంగన
- April 15, 2018
సామాజిక మాధ్యమాలు వాడకపోవడంపై బాలీవుడ్ క్వీన్ కంగన వివరణ ఇచ్చారు. ''అనేక కారణాల వల్ల నేను సోషల్ మీడియా వేదికలపైకి రాలేదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది.'' అని కంగన అన్నారు. 'ఖాతాను ప్రారంభించండి.. దాని నిర్వహణ మేం చూసుకుంటాం' అని కొన్ని బ్రాండ్స్ నిర్వాహకులు కూడా చెప్పారని కంగన వెల్లడించారు. ''సోషల్ మీడియాలో ఉంటే నిజాయతీగా లేకుండా.. లక్షల మంది అభిమానులతో తప్పుడు బంధాలు సృష్టించుకుని, వారిని మోసం చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది' అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







