అబుదాబీ:హోదారియాత్ బ్రిడ్జిపై రోడ్డు పాక్షిక మూసివేత
- April 16, 2018
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, హోదారియాత్ బ్రిడ్జిపై ఏప్రిల్ 17 నుంచి 20 వరకు రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ పాక్షిక మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పార్షియల్ క్లోజర్పై సోషల్ మీడియా ద్వారా వాహనదారులకు సమాచారం అందించడం జరిగింది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అధికారులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









