అబుదాబీ:హోదారియాత్ బ్రిడ్జిపై రోడ్డు పాక్షిక మూసివేత
- April 16, 2018
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, హోదారియాత్ బ్రిడ్జిపై ఏప్రిల్ 17 నుంచి 20 వరకు రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ పాక్షిక మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పార్షియల్ క్లోజర్పై సోషల్ మీడియా ద్వారా వాహనదారులకు సమాచారం అందించడం జరిగింది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అధికారులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







