టూరింగ్ టాకీస్లో ఆకాష్ ప్రేమ గీతం
- April 16, 2018
నాన్న పూరీ జగన్నాథ్ డైరక్షన్లో కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం మెహబూబా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ను ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్గా నేహ శెట్టి నటించిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భాస్కర భట్ల అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయంటోంది చిత్ర యూనిట్. మే 11న మెహబూబాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లావణ్య సమర్పణలో పూరీ జరగన్నాథ్ ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ నుంచి ఈ చిత్రం వస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







