టూరింగ్ టాకీస్లో ఆకాష్ ప్రేమ గీతం
- April 16, 2018
నాన్న పూరీ జగన్నాథ్ డైరక్షన్లో కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం మెహబూబా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ను ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్గా నేహ శెట్టి నటించిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భాస్కర భట్ల అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయంటోంది చిత్ర యూనిట్. మే 11న మెహబూబాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లావణ్య సమర్పణలో పూరీ జరగన్నాథ్ ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ నుంచి ఈ చిత్రం వస్తోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









