టూరింగ్ టాకీస్లో ఆకాష్ ప్రేమ గీతం
- April 16, 2018
నాన్న పూరీ జగన్నాథ్ డైరక్షన్లో కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం మెహబూబా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ను ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్గా నేహ శెట్టి నటించిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భాస్కర భట్ల అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయంటోంది చిత్ర యూనిట్. మే 11న మెహబూబాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లావణ్య సమర్పణలో పూరీ జరగన్నాథ్ ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ నుంచి ఈ చిత్రం వస్తోంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









