టూరింగ్ టాకీస్లో ఆకాష్ ప్రేమ గీతం
- April 16, 2018
నాన్న పూరీ జగన్నాథ్ డైరక్షన్లో కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం మెహబూబా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ను ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్గా నేహ శెట్టి నటించిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భాస్కర భట్ల అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయంటోంది చిత్ర యూనిట్. మే 11న మెహబూబాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లావణ్య సమర్పణలో పూరీ జరగన్నాథ్ ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్ నుంచి ఈ చిత్రం వస్తోంది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







