స్వీడన్ చేరుకున్న మోడీ
- April 16, 2018
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం స్వీడన్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్టీఫన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. భారత్, స్వీడన్ దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. స్వీడన్ పర్యటన తర్వాత బ్రిటన్, జర్మనీలో ఈనెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







