స్వీడన్ చేరుకున్న మోడీ
- April 16, 2018
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం స్వీడన్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్టీఫన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. భారత్, స్వీడన్ దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. స్వీడన్ పర్యటన తర్వాత బ్రిటన్, జర్మనీలో ఈనెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







