స్వీడన్ చేరుకున్న మోడీ
- April 16, 2018
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం స్వీడన్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్టీఫన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. భారత్, స్వీడన్ దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. స్వీడన్ పర్యటన తర్వాత బ్రిటన్, జర్మనీలో ఈనెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!