ఎయిర్ ఇండియాలో మీ భార్య మీ పక్కన కూర్చోవాలంటే ఎం చేయాలో తెలుసా..!!
- April 17, 2018ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ముందు వరుసలో ఉన్న సీట్లను ఎంపిక చేసుకుంటే అధిక పీజు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే భార్యా భర్తలు కలిసి వెళుతుంటే వారికి ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ.1500 వరకు చెల్లించమంటోంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మిడిల్ సీటు కావాలంటే రూ.100
విండో సీటు కావాలంటే రూ.200
మరి ఇంటర్నేషనల్ ప్లైట్ అయితే రూ.200 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తారట.
ఇక పై మీరు, మీ పాప లేక బాబుతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంటే 33 డాలర్లు అదనంగా చెల్లించాలట.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..