ఎయిర్ ఇండియాలో మీ భార్య మీ పక్కన కూర్చోవాలంటే ఎం చేయాలో తెలుసా..!!
- April 17, 2018
ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ముందు వరుసలో ఉన్న సీట్లను ఎంపిక చేసుకుంటే అధిక పీజు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే భార్యా భర్తలు కలిసి వెళుతుంటే వారికి ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ.1500 వరకు చెల్లించమంటోంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మిడిల్ సీటు కావాలంటే రూ.100
విండో సీటు కావాలంటే రూ.200
మరి ఇంటర్నేషనల్ ప్లైట్ అయితే రూ.200 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తారట.
ఇక పై మీరు, మీ పాప లేక బాబుతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంటే 33 డాలర్లు అదనంగా చెల్లించాలట.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







