''టుస్సాడ్స్'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!
- April 19, 2018ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్లో తమ మైనపు విగ్రహాలు ఉండాలని ప్రతీ నటి, నటుడు కోరుకుంటారు. తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మైనపు విగ్రహం అందులో కొలువు దీరబోతోంది. టుస్సాడ్స్లో ఉంచబోతున్న తొలి భారతీయ దర్శకుడు, నిర్మాత మైనపు బొమ్మ కరణ్ ది కావడం విశేషం. తన విగ్రహం తయారుచేయబోతున్న మేడమ్ టుస్సాడ్స్కు ధన్యవాదాలు తెలిపారు. మైనపు విగ్రహం ఉన్న ఏకైక భారతీయ దర్శక-నిర్మాత తానే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో విగ్రహం సిద్ధవుతుందని టుస్సాడ్స్ సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!