మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..
- April 24, 2018
అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ అగ్రహీరోల అత్యవసర సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి మహేష్ బాబు , రాంచరణ్, అల్లు అర్జున్, నాని తోపాటు సుమారు 18 మంది హీరోలు హాజరైనట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యంగా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!