అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్
- April 25, 2018
కువైట్: అమ్నెస్టీ గడువు నిన్నటితో ముగిసింది. సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఉల్లంఘనుల్లో 36 శాతం మంది అమ్నెస్టీని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. 34,452 మంది దేశాన్ని విడిచి వెళ్ళగా, 20,725 మంది తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకున్నారు. మొత్తం 155,000 మందిలో 55,177 మంది అమ్నెస్టీని ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్నెస్టీని వినియోగించుకోకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









