సాయి ధరమ్తేజ్ కొత్త సినిమా 'ఫస్ట్ లుక్'
- April 25, 2018
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .. కరుణా కరన్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి బుధవారం ప్రీలుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాయిధరమ్ ని బ్యాక్ నుండి చూపించిన మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. గోపీ సుందర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు