ఇండియాపై గూఢచర్యానికి పాకిస్తాన్ 'స్పేస్ ప్రోగ్రామ్'
- April 29, 2018ఎన్ని సార్లు దెబ్బతిన్నా..పాకిస్తాన్ వక్రబుద్ధి మారడంలేదు. ఇండియాపై నిఘా ఉంచి గూఢచర్యం చేసేందుకు సహకరించేలా పాకిస్థాన్ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. సుమారు రూ. 470 కోట్లతో పాకిస్థాన్ ఓ స్పేస్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్ స్వయంగా వెల్లడించారని తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..