34 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- May 02, 2018మస్కట్: 30 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం డిపోర్టేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్ రూలింగ్స్ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించి సుల్తానేట్లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..