34 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- May 02, 2018_1525324922.jpg)
మస్కట్: 30 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం డిపోర్టేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్ రూలింగ్స్ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించి సుల్తానేట్లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం