34 మంది ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ డిపోర్టేషన్‌

- May 02, 2018 , by Maagulf
34 మంది ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ డిపోర్టేషన్‌

మస్కట్‌: 30 మందికి పైగా ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ని మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బుధవారం డిపోర్టేషన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్‌ రూలింగ్స్‌ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌గా గుర్తించి సుల్తానేట్‌లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com