మస్కట్ మెయిన్రోడ్ - మూసివేత & ప్రకటన
- May 03, 2018మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్కి సంబంధించి ఓ సెక్షన్లో మూడవ లేన్ని (రుహీపై) ఈ వారంతంలో మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మే 3 నుంచి ఆదివారం అంటే మే 6 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం రోడ్డుని మూసివేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ సూచనల మేరకు తమ వాహనాల్ని నడపవలసి వుంటుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..