చెన్నై వరదలలో మృతుల సంఖ్యా 500..
- December 06, 2015
చెన్నై వరదల్లో ఇప్పటివరకూ అయిదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపద్యంలో మృత దేహాలు బయటపడుతున్నాయి.. వరద నీటిలో కొట్టుకు వస్తున్నశవాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు.. కొన్ని చోట్ల ఇళ్లు కూలిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయి.. మరికొందరు చలి తీవ్రత వల్ల కూడా మరణించినట్లు భావిస్తున్నారు.. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా