దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు
- May 05, 2018
దుబాయ్:200,000 దిర్హామ్లు దోచుకున్న ఇద్దరు దొంగలకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు. గత ఏడాది జులై 31న కంపెనీ నుంచి బయటకు వెళుతున్న ఓ భారత జాతీయుడ్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అతని మీద ఓ లిక్విడ్ని వారు పోశారు. దాంతో కళ్ళు మంటలతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నిందితులు అతని దగ్గరున్న డబ్బుని దోచుకెళ్ళిపోయారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా, అందులో ఒకరు ఇంకా పరారీలోనే వున్నారు. మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







