దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు
- May 05, 2018
దుబాయ్:200,000 దిర్హామ్లు దోచుకున్న ఇద్దరు దొంగలకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు. గత ఏడాది జులై 31న కంపెనీ నుంచి బయటకు వెళుతున్న ఓ భారత జాతీయుడ్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అతని మీద ఓ లిక్విడ్ని వారు పోశారు. దాంతో కళ్ళు మంటలతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నిందితులు అతని దగ్గరున్న డబ్బుని దోచుకెళ్ళిపోయారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా, అందులో ఒకరు ఇంకా పరారీలోనే వున్నారు. మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..