దీక్ష విరమణ.
- May 07, 2015
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేసిన సినీనటుడు శివాజీ , ఎట్టకేలకు తన ఆందోళనను విరమించుకున్నారు. గుంటూరు ఆసుపత్రి నుంచి గతరాత్రి డిశ్చార్చి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీకి చెందిన నాయకులు స్పందించిన తీరు పట్ల సంతృప్తి చెందినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తానని చెప్పడంతో శివాజీ దీక్ష విరమణకు కారణమైంది. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని శివాజీ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









