దుబాయ్:4 లేన్ల టన్నెల్ని ప్రారంభించిన ఆర్టిఎ
- May 05, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్లోని షేక్ రషీద్ స్ట్రీట్పై నాలుగు లేన్ల టన్నెల్ని ప్రారంభించింది. షేక్ రషీద్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్స్ ఇంటర్సెక్షన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించారు. షేక్ రషీద్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ వద్ద అల్ సిందఘా నార్త్ వార్డ్ వైపుగా ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ ప్రారంభంతో ఈ మార్గంలో రాకపోకలు మరింత సులవవుతాయని అధికారులు చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో రెండు ముఖ్యమైన బ్రిడ్జిలను ప్రారంభించడం జరిగింది. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్పై రెండు లేన్లతో కూడిన బ్రిడ్జి ఒకటి కాగా, రెండోది ఒక లేన్ బ్రిడ్జిని షేక్ రషీదా స్ట్రీట్ వైపుగా జబీల్ స్ట్రీట్ నుంచి వెళ్ళే మార్గంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..