దుబాయ్:4 లేన్ల టన్నెల్ని ప్రారంభించిన ఆర్టిఎ
- May 05, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్లోని షేక్ రషీద్ స్ట్రీట్పై నాలుగు లేన్ల టన్నెల్ని ప్రారంభించింది. షేక్ రషీద్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్స్ ఇంటర్సెక్షన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించారు. షేక్ రషీద్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ వద్ద అల్ సిందఘా నార్త్ వార్డ్ వైపుగా ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ ప్రారంభంతో ఈ మార్గంలో రాకపోకలు మరింత సులవవుతాయని అధికారులు చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో రెండు ముఖ్యమైన బ్రిడ్జిలను ప్రారంభించడం జరిగింది. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్పై రెండు లేన్లతో కూడిన బ్రిడ్జి ఒకటి కాగా, రెండోది ఒక లేన్ బ్రిడ్జిని షేక్ రషీదా స్ట్రీట్ వైపుగా జబీల్ స్ట్రీట్ నుంచి వెళ్ళే మార్గంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







