చికాగోలో ప్రముఖ నటి శోభన నాట్యప్రదర్శన..
- May 05, 2018
ప్రముఖ నటి శోభన నాట్యప్రదర్శన నిర్వహించేందుకు అమెరికాలోని చికాగోలో ఎన్నారైలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చికాగోలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ట్రాన్స్ ది డ్యాన్సింగ్ డ్రమ్ పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి దేవస్థానికి వచ్చిన నటి శోభనకు ఆలయ నిర్వాహకులు, ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ లో నటి పాల్గొని ప్రదర్శన వివరాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









