30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం
- May 05, 2018
ఫ్రిజ్లో వాటర్ తాగితే పళ్లు జివ్వు మంటాయి. మండే ఎండల్లో అయితే కాస్త పర్లేదు కానీ వణికించే చలిలో కూడా ఐస్ వాటర్ తాగాలంటే చాలా కష్టం. మరి అలాంటిది గుజరాత్ అమ్రెలీనివాసి కాంతీలాల్కు గత 30 ఏళ్లనుంచి ఐసు ముక్కలు తినే అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 ఐస్ గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. కార్పెంటర్గా పని చేస్తున్న ఇతడికి ఐస్ తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఇంట్లో రెండు ప్రిజ్లు పెట్టుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఐస్ని ఆబగా ఆరగించేస్తుంటాడు. ఇదేం రోగమో అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. రక్తంలో సంభవించే మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు నిర్ధారించారు. కాంతీ భాయ్ తన మకాంని కాశ్మీర్కి మార్చాలనుకుంటున్నాడట. అక్కడైతే మంచుకి కొరత ఉండదని ఏకంగా కొండలే ఉంటాయి ఎంత తిన్నా అడిగే వారు ఉండరనుకుంటున్నాడేమో.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!