భాగ్యనగరంలో అర్ధరాత్రి బైక్ రేసింగ్లు
- May 05, 2018
భాగ్యనగరం: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అలా చేయొద్దంటూ అవగాహన వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వృథా అయిపోతుంది. అర్థరాత్రి కాగానే నగరంలో ఏదో ఒక చోట యువకులు చేరుతున్నారు. అనంతరం వారు బైక్ రేసింగ్లకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా కూడా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతుండగా వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15 మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







