భాగ్యనగరంలో అర్ధరాత్రి బైక్ రేసింగ్లు
- May 05, 2018
భాగ్యనగరం: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అలా చేయొద్దంటూ అవగాహన వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వృథా అయిపోతుంది. అర్థరాత్రి కాగానే నగరంలో ఏదో ఒక చోట యువకులు చేరుతున్నారు. అనంతరం వారు బైక్ రేసింగ్లకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా కూడా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతుండగా వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15 మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









