తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు
- May 06, 2018
రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు అంటూ ఓ ప్రెస్నోట్ను విడుదల చేసింది. జనసేన సాంస్కృతిక విభాగంను బలోపేతం చేసేందుకు ఆసక్తి ఉన్న కవులు, కళాకారులు ఈ విభాగంలో చేరాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ''ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కవులు, గాయకులు, నృత్యకారులు మొదలగు కళాకారులు తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు దోహదపడే వేదికలపై ప్రదర్శించే సదావకాశాన్ని జనసేన పార్టీ కల్పించనుంది. జనసేన సాంస్కృతిక బృందంలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న కళాకారులను జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది..'' అంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







