తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు
- May 06, 2018
రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు అంటూ ఓ ప్రెస్నోట్ను విడుదల చేసింది. జనసేన సాంస్కృతిక విభాగంను బలోపేతం చేసేందుకు ఆసక్తి ఉన్న కవులు, కళాకారులు ఈ విభాగంలో చేరాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ''ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కవులు, గాయకులు, నృత్యకారులు మొదలగు కళాకారులు తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు దోహదపడే వేదికలపై ప్రదర్శించే సదావకాశాన్ని జనసేన పార్టీ కల్పించనుంది. జనసేన సాంస్కృతిక బృందంలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న కళాకారులను జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది..'' అంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









