తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- May 06, 2018 , by Maagulf
తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్వాటెమాల, పనామా, పెరూ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఆయనకు ఇది మొట్టమొదటి అధికారిక విదేశీ పర్యటన. విదేశాలతో స్నేహ సంబంధాలను దృఢతరం చేసుకొనే యత్నాల్లో భాగంగా ఆయన ఈ మూడు దేశాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com