తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 06, 2018
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్వాటెమాల, పనామా, పెరూ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఆయనకు ఇది మొట్టమొదటి అధికారిక విదేశీ పర్యటన. విదేశాలతో స్నేహ సంబంధాలను దృఢతరం చేసుకొనే యత్నాల్లో భాగంగా ఆయన ఈ మూడు దేశాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..