కృష్ణస్వామి కుటుంబాన్ని ఆదుకుంటా:హీరో విశాల్
- May 07, 2018
నీట్ పరీక్ష నేపథ్యంలో కూతురిని వదిలిపెట్టడానికి వెళ్లిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. చెన్నైకి చెందిన కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ఆదివారం కేరళలో నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో శనివారం రాత్రీ కేరళలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి కృష్ణసామి గుండె పోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లక ముందు అతను మరణించాడు. ఇక కృష్ణస్వామి మృతిపట్ల నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి , నటుడు విశాల్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ను పరామర్శించి. దైర్యం చెప్పారు. కృష్ణస్వామి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







