కృష్ణస్వామి కుటుంబాన్ని ఆదుకుంటా:హీరో విశాల్
- May 07, 2018
నీట్ పరీక్ష నేపథ్యంలో కూతురిని వదిలిపెట్టడానికి వెళ్లిన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. చెన్నైకి చెందిన కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ఆదివారం కేరళలో నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో శనివారం రాత్రీ కేరళలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి కృష్ణసామి గుండె పోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లక ముందు అతను మరణించాడు. ఇక కృష్ణస్వామి మృతిపట్ల నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి , నటుడు విశాల్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణసామి కుమార్తె కస్తూరి మహాలింగం ను పరామర్శించి. దైర్యం చెప్పారు. కృష్ణస్వామి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







