విజయవాడలో 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం
- May 07, 2018
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరుగుతోంది. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి ఆర్థికమంత్రులు పంపనున్నారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటి సమావేశం జరిగింది. ఇప్పుడు విజయవాడ సమావేశానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకాగా.. 5 మంది ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..
హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అవకాశాలుగా మలచుకున్నామని ఆర్థిక మంత్రుల సమావేశంలో చెప్పారు చంద్రబాబు. వృద్ధి రేటును పెంచుకుంటూ పోతున్నామని వివరించారు. ఎఫ్ఆర్బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని చంద్రబాబు మండిపడ్డారు..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







