విజయవాడలో 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం
- May 07, 2018
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరుగుతోంది. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి ఆర్థికమంత్రులు పంపనున్నారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటి సమావేశం జరిగింది. ఇప్పుడు విజయవాడ సమావేశానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకాగా.. 5 మంది ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..
హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అవకాశాలుగా మలచుకున్నామని ఆర్థిక మంత్రుల సమావేశంలో చెప్పారు చంద్రబాబు. వృద్ధి రేటును పెంచుకుంటూ పోతున్నామని వివరించారు. ఎఫ్ఆర్బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని చంద్రబాబు మండిపడ్డారు..
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









