అనుదీప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్

- May 07, 2018 , by Maagulf
అనుదీప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్

సివిల్స్‌లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు.  ఈ సందర్భంగా సివిల్స్‌లో 
టాపర్‌గా నిలిచినందుకు అనుదీప్‌ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో  అనుదీప్‌ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.   తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్‌గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు  సీఎం కేసీఆర్ .  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com