యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ
- May 07, 2018
యూఏఈ:యూఏఈలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం కొంత మేర మేఘావృతమై వుండడం వల్ల హ్యుమిడిటీ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా మెజైరా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 44.6 డిగ్రీలకు చేరుకుంది. తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున కోస్టల్ ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!