యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ
- May 07, 2018యూఏఈ:యూఏఈలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం కొంత మేర మేఘావృతమై వుండడం వల్ల హ్యుమిడిటీ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా మెజైరా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 44.6 డిగ్రీలకు చేరుకుంది. తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున కోస్టల్ ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!