అమర్నాథ్ యాత్రలో విషాదం
- May 08, 2018
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీగా మంచు తుఫాన్ కారణంగా ముగ్గురు మృతి చెందారు.ముంబయికి చెందిన 52 ఏళ్ల సుధామా సింగ్, న్యూఢిల్లీకి చెందిన జానకీ దేవి మృతదేహాలు నేపాల్ సరిహద్దుల్లోని ఆకాష్ వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరకాశిలోని కేదార్టాల సమీపంలో ఒక ప్రాంతంలో చిక్కుకున్న ఓ కూలీ మరణించారు. భారీ హిమపాతంతో అమర్నాథ్ పుణ్యకేత్రానికి సందర్శిచడానికి వెళ్లిన మాజీ సిఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ తమ్టాతో కేథారీనాథ్, యమునోత్రి ఆలయాల్లో చిక్కుకోగా, అనేక మంది పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ గిల్డియల్ మాట్లాడుతూ యాత్రికులకు రాష్ట్ర విపత్తు స్పందన ఫండ్, స్థానిక పోలీసులు, పరిపాలన నుండి స్వచ్ఛంద సేవకులు సహాయపడుతున్నారన్నారు. బద్రీనాథ్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం వాసులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం క్షేమంగా తరలించిందని జెడ్పిటిసి శ్రీదేవి మధు బాబులు ప్రజాశక్తికి తెలిపారు.
తాజా వార్తలు
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!









