కువైట్:అబ్స్కాండర్స్కి గ్రేస్ పీరియడ్
- May 09, 2018
కువైట్: 2016 జూన్ 3 నుంచి 2018 ఏప్రిల్ 22 వరకు అబ్స్కాండింగ్లో వున్న రెసిడెన్సీ ఉల్లంఘనులకు వెసులుబాటు కల్పించేందుకు ఇంటీరియర్ మినిస్ట్రీ - రెసిడెన్సీ డైరెక్టరేట్ - మేన్ పవర్ అథారిటీ ముదుకొచ్చింది. వీరికి ఎలాంటి జరీమానాలు లేకుండా స్టేటస్ని మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. రెసిడెన్సీ ఎఫైర్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ తలాల్ మారాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 22 తర్వాత వీరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రిజెక్ట్ చేయబడ్తాయని ఆయన తెలిపారు. పౌరుల సంబంధీకులకు, ఫారిన్ ఫండింగ్ పార్టనర్స్ ఆఫ్ కంపెనీస్కీ కొంత మేర వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









