కువైట్:అబ్స్కాండర్స్కి గ్రేస్ పీరియడ్
- May 09, 2018
కువైట్: 2016 జూన్ 3 నుంచి 2018 ఏప్రిల్ 22 వరకు అబ్స్కాండింగ్లో వున్న రెసిడెన్సీ ఉల్లంఘనులకు వెసులుబాటు కల్పించేందుకు ఇంటీరియర్ మినిస్ట్రీ - రెసిడెన్సీ డైరెక్టరేట్ - మేన్ పవర్ అథారిటీ ముదుకొచ్చింది. వీరికి ఎలాంటి జరీమానాలు లేకుండా స్టేటస్ని మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. రెసిడెన్సీ ఎఫైర్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ తలాల్ మారాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 22 తర్వాత వీరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రిజెక్ట్ చేయబడ్తాయని ఆయన తెలిపారు. పౌరుల సంబంధీకులకు, ఫారిన్ ఫండింగ్ పార్టనర్స్ ఆఫ్ కంపెనీస్కీ కొంత మేర వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







