ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్ ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్
- May 09, 2018
యు.ఏ.ఈ:ఎమిరేట్స్ ఎయిర్లైన్ అండ్ గ్రూప్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, 100,000 మందికి పైగా ఉద్యోగులకు ఐదు వారాల సేలరీని బోనస్గా ప్రకటించింది. ఈ నెల సేలరీతో కలిపి ఈ బోనస్ని అందించడం జరుగుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో బిజినెస్ ఛాలెంజింగ్గా వుందని ఈ సందర్భంగా షేక్ అహ్మద్ చెప్పారు. అమెరికా డాలర్తో మేజర్ కరెన్సీలు బాగా ఫేర్ చేస్తుండడం ఎయిర్లైన్కి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన వివరించారు. 2017-18లో ఎమిరేట్స్ గ్రూప్ స్టాఫ్ని 2 శాతం తగ్గించింది. ఇప్పట్లో మళ్ళీ స్టాఫ్ రిడక్షన్ లేదని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!









