ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్ ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్
- May 09, 2018
యు.ఏ.ఈ:ఎమిరేట్స్ ఎయిర్లైన్ అండ్ గ్రూప్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, 100,000 మందికి పైగా ఉద్యోగులకు ఐదు వారాల సేలరీని బోనస్గా ప్రకటించింది. ఈ నెల సేలరీతో కలిపి ఈ బోనస్ని అందించడం జరుగుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో బిజినెస్ ఛాలెంజింగ్గా వుందని ఈ సందర్భంగా షేక్ అహ్మద్ చెప్పారు. అమెరికా డాలర్తో మేజర్ కరెన్సీలు బాగా ఫేర్ చేస్తుండడం ఎయిర్లైన్కి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన వివరించారు. 2017-18లో ఎమిరేట్స్ గ్రూప్ స్టాఫ్ని 2 శాతం తగ్గించింది. ఇప్పట్లో మళ్ళీ స్టాఫ్ రిడక్షన్ లేదని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







