ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్ ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్
- May 09, 2018
యు.ఏ.ఈ:ఎమిరేట్స్ ఎయిర్లైన్ అండ్ గ్రూప్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, 100,000 మందికి పైగా ఉద్యోగులకు ఐదు వారాల సేలరీని బోనస్గా ప్రకటించింది. ఈ నెల సేలరీతో కలిపి ఈ బోనస్ని అందించడం జరుగుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో బిజినెస్ ఛాలెంజింగ్గా వుందని ఈ సందర్భంగా షేక్ అహ్మద్ చెప్పారు. అమెరికా డాలర్తో మేజర్ కరెన్సీలు బాగా ఫేర్ చేస్తుండడం ఎయిర్లైన్కి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన వివరించారు. 2017-18లో ఎమిరేట్స్ గ్రూప్ స్టాఫ్ని 2 శాతం తగ్గించింది. ఇప్పట్లో మళ్ళీ స్టాఫ్ రిడక్షన్ లేదని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..