మస్కట్ లో రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు
- May 09, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మొత్తం ఏడు వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వాలో అల్ దియార్ హోటల్ ఎదురుగా అల్ అయిన్ నైబర్హూడ్ ట్రాఫిక్ సైన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 14 మందిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







