మస్కట్ లో రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు
- May 09, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మొత్తం ఏడు వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వాలో అల్ దియార్ హోటల్ ఎదురుగా అల్ అయిన్ నైబర్హూడ్ ట్రాఫిక్ సైన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 14 మందిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..