మస్కట్ లో రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు
- May 09, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మొత్తం ఏడు వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వాలో అల్ దియార్ హోటల్ ఎదురుగా అల్ అయిన్ నైబర్హూడ్ ట్రాఫిక్ సైన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 14 మందిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







