మస్కట్ లో రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు
- May 09, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మొత్తం ఏడు వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వాలో అల్ దియార్ హోటల్ ఎదురుగా అల్ అయిన్ నైబర్హూడ్ ట్రాఫిక్ సైన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 14 మందిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ